పార్లమెంట్లో ఇక జాగర్తగా మాట్లాడాలి
పార్లమెంట్లో సభ్యులు ఇకపై ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడాం కుదరదు. అభ్యన్తరకర పదాలు వాడితే చర్యలు తప్పవు. అవినీతి పరుడు, అసమర్దుడు, నాటకం, నటన, సిగ్గులేదు, దొకేబాజ్ వంటి పదాలుగా గుర్తిస్తారు. ఈ మేరకు లోకసభ సెక్రటేరియట్ ఒక బుక్కలేట్ విడుదల చేసింది. లోకసభ లో సభ్యులు ఆన్ పార్లమంటరీ పదాలు వాడరాదని ఎంపీలకు సూచించింది. బ్లెడ్షెడ్, బ్లడీ, భీట్రేడ్, అశిమ్డ్ , అబ్యూస్డ్, ఛీటెడ్, చంచ, చంచాగిరి, కరప్ట్, కవర్డ్ , క్రిమినల్, క్రోకడైల్ టియర్స్, ధంకీ, డ్రామా, ఐ వాష్, హులిగినిజం , హిపోక్రశి, మిస్లీడ్, లై,ఆంట్రు , కోవిద్ స్ప్రేడ్ర్, స్నూప్గేట్ వంటి ఆంగ్ల పదాలను ఇందులో చేర్చారు. అసత్య, అహంకార, గెజిట్, గూన్స్ , అప్మ్యాన్, కాలా బజార్, దలాల్ , దాదాగిరి, బేచారా, బాబుకట్,లాలీపాప్, విస్వాసగాథ, సంవేదన హీన్, బేహారి సర్కారు, జుమ్లా జీవి, శకుని, వీనస్ పురుష్, ఖలీస్థాని , ఖుంసేఖేతి , బా ల్బుది వంటి హిందీ పదాలు కుడా బుక్కలెట్ లో చోటు చేసుకున్నాయి. ఈ నెల్ 18 నుంచి పార్లయెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.


0 Comments