మీకు తెలుసా? విశాఖలో తాజ్ మహల్
తాజ్ మహల్ ప్రేమకు ప్రతిరూపం. ఆగ్రాలో ఆ తాజ్ మహల్ ఉంటే విశాఖలో కూడా తాజ్ మహల్ వంటి కట్టడ ముంది. బీచ్ రోడ్లో వాల్తేర్ బాస్ డిపోకు కొద్దీ దూరంలో ఈ కట్టడ ముంది . దీనిని 1904లో నిర్మించినట్టు అక్కడి శి లాశాసనాలవల్ల తెలుస్తోంది. కురుపాం యువరాణి లక్ష్మీనరసాయమ్మ, రాజా వైరిచర్ల వీరభద్ర రాజు బహదూర్లకు 1895లో పరిణయం జరిగింది. ఆమెను రాజు ఎంతగానో ప్రేమించాడు. వివాహమైన ఆరేళ్లకే అంటే 1901 జులై 8 న రాణి లక్ష్మీనరసయ్యమ్మ అకస్మాత్తుగా మరణించింది . ఆమెపై తనకు కల ప్రేమకు చి హ్నo గా రాజు ఒక కట్టడాన్ని నిర్మించాలని భావించాడు. ప్రేమ నివేదన మందిరంగా సముద్రానికి ఎదురుగా దీనిని నింర్మించాలని భావించాడు . అనంతరం విశాఖ నగరంలో సముద్రానికి ఎదురుగా దీనిని నిర్మించాడు. దానిని ప్రేమ నివేదన మందిరంగా రాణికి అంకితం చేసాడు. ఈ మందిరాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫహ్ కన్జర్వేషన్ ఇనిస్టిట్యూట్ గుర్తించి కురుపాం టుంబ పేరుతో ఈ కట్టడం వివరాలను ప్రచురించింది .




0 Comments