రాజధాని అనేది అందరిదీ.. అందులో అందరూ ఉండాలి
- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా వ్యాఖ్యలు - జీవో నెంబర్ 45 పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించిన ధర్మాసనం - అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించేందుకు జీవో నెంబర్ 45 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం - ఆ జీవో ద్వారా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల కలెక్టర్లకు భూమిని బదిలీ చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్ కు అనుమతులు - జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ - ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందని, వాటికి అడ్డు చెప్పలేమన్న ప్రశాంత్ కుమార్ మిశ్రా - కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం - కౌంటర్ ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నహైకోర్టు సీజే - తదుపరి విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా- Home-icon
- COVID-19 UPDATES
- OUR SERVICES
- _WEB DEVELOPMENT
- __HTML
- __CSS
- __JAVASCRIPT
- __PHP
- __PYTHON
- __C LANG
- HINDUS FESTIVALS
- _DUSSEHRA
- _DIWALI
- _MAHA SHIVARATRI
- _UGAADI
- _SANKRANTI
- BLOG
- _CULTURE
- _DEVOTIONAL
- _TALENT IS FOR EVERY ONE
- _HEALTH TIPS
- _FACTS IN THE LIFE
- _SWEET MEMORIES
- IT BASE TOOLS
- __INTERNET SPEED
- _RGBA COLOR PICKER
- _QR CODE MAKER
- _SITEMAP SUBMITTER
- COURT ORDERS (ENC)


0 Comments